కొబ్బరి చెట్టును చీల్చిన పిడుగు

599చూసినవారు
రాజమండ్రి రూరల్, కడియం మండలాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన భారీ వర్షానికి వెంకయ్యమ్మ పేటలోని అయితిరెడ్డి రమేష్ నర్సరీలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి నిట్టనిలువుగా చీలింది. కాగా అకాల వర్షాలకు నర్సరీ రైతులకు భారీ నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్