తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు

83చూసినవారు
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు
నరేంద్ర మోదీ మే 8న తెలంగాణలోని వేములవాడ, వరంగల్ సభల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత 10న నారాయణపేట, హైదరాబాద్‌లో జరిగే సభలో కూడా పాల్గొంటారు. ఇప్పటికే జేపీ నడ్డా, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వీరంతా తెలంగాణలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇలా ఏదో ఒక దాంట్లో పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్