సీబీఐ చార్జ్ షీట్ లో చంద్రబాబును చేర్చాలి: జీవి హర్ష కుమార్

78చూసినవారు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తన చార్జ్ షీట్ లో టీడీపీ చంద్రబాబు నాయుడును కూడా చేర్చాలని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ సునీత, షర్మిల, జగన్ ను ఎలా తప్పుపడుతున్నారో చంద్రబాబు కూడా అలానే ప్రశ్నించాలన్నారు. హత్య జరిగిన వెంటనే హార్ట్ ఎటాక్, హత్య అని కుటుంబం మీడియాకి వివరించిన విషయాన్ని హైలెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్