సముద్రంలోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు

52చూసినవారు
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరిలో వరద ప్రవాహం శనివారం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 7. 8 అడుగుల నీటిమట్టం ఉండగా 3 లక్షల 9వేల క్యూసెక్కుల నీటిని జల వనరుల శాఖ అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్