రాజమండ్రి: పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలి

78చూసినవారు
రాజమండ్రి: పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలి
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ గార్డ్స్ & కార్మికులు సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలీచాలని జీతాలతో కార్మికులు పనిచేస్తున్నారని అయితే జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకపోతే దారుణమన్నారు.