విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రూ. 25 వేలు విరాళం

59చూసినవారు
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రూ. 25 వేలు విరాళం
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాజానగరం మండలం పాలచర్ల గ్రామానికి చెందిన గంగిశెట్టి భాస్కర రావు సీఎం సహాయనిధికి రూ. 25, 000/- విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్