2న నన్నయ వర్సిటీలో కౌంటింగ్ ట్రయల్ రన్

83చూసినవారు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. దీనిని సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా జూన్ 2న ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జిల్లా ఎస్పీ పి. జగదీష్, వివిధ అనుబంధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్