నూతన బస్ సర్వీసులు ప్రారంభించాలని ఎమ్మెల్యే వినతి

78చూసినవారు
నూతన బస్ సర్వీసులు ప్రారంభించాలని ఎమ్మెల్యే వినతి
రాజమండ్రి నుంచి రాజానగరంలో పలు గ్రామాల మీదుగా బస్సు సర్వీసులను నడపాలని ఎమ్మెల్యే బత్తుల రవాణ అధికారి షర్మిలకు శుక్రవారం వినతి పత్రం అందించారు. పాత తుంగపాడు, వయా, హౌసింగ్ బోర్డ్ దివాన్ చెరువు, శ్రీరామపురం, శ్రీకృష్ణపట్నం, రాదేయపాలెం వరకు నడపలన్నారు. కోరుకొండ నుంచి కాపవరం, ముళ్లల, రఘుదేవపురం, సీతానగరం, అలాగే గోకవరం నుంచి బుచ్చంపేట, మిర్తిపాడు, రాజమండ్రి వెళ్లే బస్సు సర్వీసులను ప్రారంభించాలన్నారు.

సంబంధిత పోస్ట్