స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

61చూసినవారు
రాజవొమ్మంగి మండలం చైతన్య నగర్ కాలనీకి నేటికీ స్మశాన వాటిక లేదని ఆదివాసీ నాయకులు తెడ్ల రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో స్మశాన వాటికలకు స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చైతన్య నగర్ లో ఎవరైనా మృతిచెందితే మడేరు వాగు దాటి వెళ్ళవలసి వస్తుంది. ఈ వర్షా కాలం కాలువ దాటి వెళ్లలేని పరిస్థితి లేదని కనుక అధికారులు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్