మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేపలు

1538చూసినవారు
మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేపలు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది ఫిషింగ్ హార్బర్ లో భారీ టేకు చేపలు కనువిందు చేశాయి. మరో 10 రోజుల్లో చేపల వేట నిషేధం అమలు కానున్న నేపథ్యంలో జాలర్లకు పంతాల టేకు చేపలు వలకు చిక్కాయి. వీటిని హార్బర్లో వేలం వేయగా స్థానిక వ్యాపారి రూ. 15 వేలకు కొనుగోలు చేసినట్లు స్థానిక మత్స్యకారులు శనివారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్