దీవులకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

85చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గవ దశ ఎన్నికలు నేడు రాష్ట్రంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలింగ్ కోసం ఎన్నికల సిబ్బంది పలు రకాలైన ప్రాంతాలకు ఆదివారమే చేరుకున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఈలచెట్ల దిబ్బ దీవికి సిబ్బంది ఆదివారం పడవల్లో చేరుకున్నారు. ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పంచుకుంది.

సంబంధిత పోస్ట్