తెలుగు రాష్ట్రాల్లో మొదలైన మాక్ పోలింగ్

75చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన మాక్ పోలింగ్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు సంబంధించి మాక్ పోలింగ్ మొదలైంది. ఏజెంట్ల సమక్షంలో పోలింగ్‌ బూత్‌ల సిబ్బంది ఈవీఎంల పనితీరుని పరిశీలిస్తున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఓటింగ్ ప్రక్రియ షురూ కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఏపీ, తెలంగాణలో పోలింగ్ కొనసాగనుంది. ఇక నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.

సంబంధిత పోస్ట్