వరద బాధితులకు రూ.3లక్షల సహాయం

67చూసినవారు
వరద బాధితులకు రూ.3లక్షల సహాయం
వరద బాధితులకు దాతలందిస్తున్న సహకారం అద్వితీయమని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వరద బాధితులకు సహాయార్ధం చింతలపాటి రాజంరాజు రూ. 2లక్షలు, విశాఖపట్నంకు చెందిన కలిదిండి నరసింహరాజు రూ.లక్ష విరాళాన్ని ఆదివారం ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్