ఏలూరు నుంచి విజయవాడకు 1, 000 మందికి ఆహారం

51చూసినవారు
ఏలూరు నుంచి విజయవాడకు 1, 000 మందికి ఆహారం
ప్రజలు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఏలూరు అసెంబ్లీ పాస్టర్లు, దైవజనులు ముందుంటారని ఏలూరు అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం 18వ డివిజన్ గొల్లాయిగూడెంలో ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ, మెమోరియల్ లోగోస్ బాప్టిస్ట్ చర్చి ఏలూరు నందు పాస్టర్లు దైవజనులు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్ధం సుమారు 1000 మందికి ఆహారం పంపించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్