జనవాణీలో వినతులు స్వీకరించిన బొమ్మిడి నాయకర్

75చూసినవారు
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో బుధవారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించి నమోదు చేసుకున్నారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్