నూజివీడు విశ్రాంత సూపర్నెంట్ కు సన్మానం

584చూసినవారు
నూజివీడు ఏరియా ఆసుపత్రికి సూపర్డెంట్ గా విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన ఏవిఆర్ మోహన్ రావు సేవలు అభినందనీయమని ప్రస్తుత ఆసుపత్రి సూపర్నెంట్ సూపర్ నరేందర్ సింగ్ కొనియాడారు. గురువారం నూజివీడు నూతన ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ మోహన్ రావు దంపతులను ఘనంగా సన్మానించారు. సందర్భంగా విశ్రాంత సూపర్నెంట్ మోహన్ రావు మాట్లాడుతూ, రోగులకు సకాలంలో వైద్యం అందించానని అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.