నూజివీడు పట్టణంలో టిడిపి భారీ ర్యాలీ

1876చూసినవారు
నూజివీడు పట్టణంలో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టిడిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి తన నామినేషన్ పత్రాన్ని నూజివీడు ఆర్డీవో వై. భవాని శంకరికి అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నుండి పలు గ్రామాల టిడిపి నాయకులు కార్యకర్తలు శ్రేణులు వేల సంఖ్యలో హాజరైనట్లు టిడిపి అంచనా. తనను ఓటు వేసి గెలిపించాలని సారధి కోరారు.

సంబంధిత పోస్ట్