జనసేన స్తూపాన్ని ఆవిష్కరించిన జనసేన ఇన్‌ఛార్జి

72చూసినవారు
పాలకోడేరు మండల కేంద్రంలోని పురాణ దిమ్మ సెంటర్లో సోమవారం జనసేన స్తూపాన్ని ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నాగరాజు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి గ్రామంలో జనసేన స్తూపం ఉండాలనే పార్టీ అధినేత సూచనల మేరకు ఏర్పాటుచేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మండలాధ్యక్షుడు నానాజీ, కళ్యాణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్