సీఎం చంద్రబాబు చేసిన పనికి అందరూ షాక్ (వీడియో)

60చూసినవారు
సీఎం చంద్రబాబు చేసిన పనికి అందరూ షాకయ్యారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి అనిత, డీజీపీ, సీఎస్‌తో కలిసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్టేజీపై సీఎం కూర్చునే కుర్చీకి అదనపు హంగులు దిద్దారు. అది చూసిన సీఎం కుర్చీపై ఏర్పాటు చేసిన టవల్‌ను తొలగించారు. అందరితో సమానంగా తానూ అని మరోసారి నిరూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్