లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

71చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 81,577.88 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,915 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.06గా ట్రేడవుతోంది. నిఫ్టీలో టెక్ మహీంద్రా, టాటాస్టీల్, హిందాల్కో, HDFC లైఫ్ షేర్లు రాణిస్తున్నాయి. టాటా కన్స్యూమర్, భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, హిందుస్థాన్, యునిలివర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్