ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు

64చూసినవారు
ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును సెప్టెంబరు 22 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్‌ విభాగంలో పని చేసే ఉద్యోగులకు సెప్టెంబరు 30 వరకు అవకాశం ఇచ్చింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు సాధార‌ణ బ‌దిలీల గ‌డువును ప్ర‌భుత్వం పొడిగించిన విష‌యం తెలిసిందే.

సంబంధిత పోస్ట్