BREAKING: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

361929చూసినవారు
కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ చేస్తున్న నలుగురిపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మృతులు దాసరి ప్రసాద్, కిషోర్, రాజు, నాగయ్యగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్