నేటి నుంచి రొట్టెల పండుగ

58చూసినవారు
నేటి నుంచి రొట్టెల పండుగ
నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో బుధవారం నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. ఈ పండుగకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించింది. 17న సొందల్‌మాలి, 18న గంధం ఊరేగింపు, 19న రొట్టెల పండుగ, 20న తహనీల్ ఫాతెహా, 21న ముగింపు ఉత్సవం ఉంటుంది. 18, 19 తేదీల్లో జరిగే కార్యక్రమాలు విశేషమైనవిగా భావిస్తారు.

సంబంధిత పోస్ట్