ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక

564చూసినవారు
ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 7. 80 అడుగులు వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. బ్యారేజ్ నుండి 3 లక్షల 09 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీని కోసం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తివేశారు.

సంబంధిత పోస్ట్