టీడీపీలో చేరనున్న వైసీపీ మాజీ ఎంపీ!

53చూసినవారు
టీడీపీలో చేరనున్న వైసీపీ మాజీ ఎంపీ!
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. 2024లో విశాఖ తూర్పులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినా అతడిని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. హయాగ్రీవా కేసుకు సంబంధించి ఇటీవలే ఆయనకు బెయిల్ వచ్చింది. ఇటీవల ఆయన అనుచరుల నివాసాలు, ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్