టీడీపీలో డేంజ‌ర్ బెల్స్‌!

52చూసినవారు
టీడీపీలో డేంజ‌ర్ బెల్స్‌!
ఏపీ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ముందుండి న‌డిపిస్తున్న టీడీపీకి ఇప్పుడు డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. తాజాగా జ‌రిగిన కీల‌క ప‌రిణామం టీడీపీకి ఇబ్బందిగానే మారింది. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క నేత ముదునూరి ముర‌ళీకృష్ణ తాజాగా జ‌గ‌న్ జ‌ట్టులో చేరిపోయారు. ప్ర‌స్తుతం ముర‌ళీ కృష్ణ టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా కూడా ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ.. పైగా నాలుగు నెల‌లు కూడా కాక‌ముందే.. ఒక కీల‌క నాయ‌కుడు ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మే ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్