దీపావళికి ఉచిత సిలిండర్, మరుసటి రోజు ఫ్రీ బస్సు: చిత్తూరు ఎమ్మెల్యే

54చూసినవారు
ఉచిత సిలిండర్, మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్సు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నామని అన్నారు. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పింఛన్లు ఇస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్