పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు రెడీ

299387చూసినవారు
పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు రెడీ
పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. పెన్షన్ పంపిణీకి అనుసరించాల్సిన విధానాలపై వారితో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేపట్టాలని, ఎండల తీవ్రత నేపథ్యంలో అక్కడ టెంట్లు, తాగునీరు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రేపటి నుంచి పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్