రైలు ప్రయాణికులకు శుభవార్త

556చూసినవారు
రైలు ప్రయాణికులకు శుభవార్త
రైలు ప్రయాణికులకు శుభవార్త. రాయగడ- గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును అధికారులు పున: ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు ఈ రైలు సర్వీసును నిలిపివేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి యథావిధిగా ఈ రైలును ప్రారంభించారు. దీంతో రైలు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్