వినుకొండ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు శుక్రవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ వద్ద వైసీపీ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ వెంట బలసాని కిరణ్, వైసీపీ నేతలు వినుకొండ బయలుదేరి వెళ్లారు.