అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని డిమాండ్

83చూసినవారు
అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని డిమాండ్
మహాలయ అమావాస్య దృష్ట్యా అక్టోబర్ 2 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వాలని ఆర్‌జేయూపీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా.. 3న కూడా సెలవు ఇస్తే ధార్మిక క్రతువులకు వీలుంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. అటు ప్రభుత్వం అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్