ఏపీ రైతులకు గుడ్ న్యూస్

60చూసినవారు
ఏపీ రైతులకు గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్‌లో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. పంట నష్టం, తడిసిన ధాన్యానికి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్