ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీటిని అందించాలి: సీపీఐ

66చూసినవారు
త్రాగు నీరు, సాగునీరు అందించే 47 కి. మీ ప్రధాన గుంటూరు హై లెవెల్ ఛానల్ కాలువ, గుర్రపు డెక్క నాచు తూటాకుతో నిండిపోయి దుర్గంధ భరితంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుడంపాడులో సోమవారం సీపీఐ బృందం ఛానల్ ను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలవకు మరమ్మతులు చేపించి, పరిశుద్ధమైన త్రాగునీరు, సాగునీరు ప్రజలకు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్