కంట్రోలింగ్ రూమ్ ప్రారంభించిన రైల్వే డిఆర్ఎం రామకృష్ణ

62చూసినవారు
కంట్రోలింగ్ రూమ్ ప్రారంభించిన రైల్వే డిఆర్ఎం రామకృష్ణ
గుంటూరు పట్టాభిపురంలోని రైలు వికాస్ భవన్ లో ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు రైల్వే టిఆర్ రామకృష్ణ చేతుల మీదగా ప్రారంభోత్సవం నిర్వహించారు. అయితే ఈ కంట్రోలింగ్ రూముకు కార్గిల్ లో చనిపోయినటువంటి విజయ్ దివాస్ పేరుమీద నామకరణం చేశారు. కార్యక్రమంలో డి అర్ యమ్ రామకృష్ణ, ఏ డి ఆర్ ఎం సైమన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్