రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సెయింట్ థామస్ విద్యార్థులు

73చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సెయింట్ థామస్ విద్యార్థులు
గుంటూరు బిఆర్ స్టేడియంలో సోమవారం జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ పెన్సిoగ్ పోటీలలో పొన్నూరు పట్టణం సెయింట్ థామస్ కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు మోహనరామ సుభద్ర, శ్రీనివాసరావు గెలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రోజ్ థామస్ మంగళవారం మీడియాకు తెలిపారు. నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థులు పాల్గొంటారని ఆమె తెలిపారు. విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు.

సంబంధిత పోస్ట్