వెలగపూడిలో అన్న కాంటీన్ ప్రారంభించిన సీఎం

75చూసినవారు
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి అన్న కాంటీన్ ప్రారంభించారు. అనంతరం భోజనం చేసేందుకు కూర్చున్న వారికి టోకెన్లు పంపిణీ చేసి స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్