సాగర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

78చూసినవారు
యడ్లపాడు మండలం లింగారావుపాలెం వద్ద సాగర్ కుడి కాలువలో మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనా స్థలానికి చేరుకునీ పరిశీలించారు. 30 సంవత్సరాల వయస్సు గల పూర్తిగా డీకంపోజ్ అయిన బాడీని బయటకు తీశారు. ఈతకు వచ్చి మునిగి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్