భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి: ఎఐఎస్ఎఫ్

55చూసినవారు
గుంటూరులో బిఆర్ స్టేడియం సమీపంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని పేద వర్గాల విద్యార్థుల హాస్టల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్ డిమాండ్ చేశారు. ఆదివారం హాస్టల్ వద్ద నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ 13 ఏళ్ల క్రితం నుంచి అభివృద్ధికి నోచుకోని సంక్షేమ భవన్కు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 90 లక్షల నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్