ప్రకృతి వ్యవసాయం కు ఈ -క్రాప్ బుకింగ్ అనుసంధానం

164చూసినవారు
ప్రకృతి వ్యవసాయం కు ఈ -క్రాప్ బుకింగ్ అనుసంధానం
గుంటూరు జిల్లా పరిషత్ ఎదురుగా గల కృషీభవన్ లో శుక్రవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి రైతులకు ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేయించాలి అని మరియు విత్తనం నుండి విత్తనం తీసే వరకు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు మరియు కంపాక్ట్ బ్లాక్ లగురించి మరియు రైతుకు అదనపు ఆదాయం కలిగించే తోటలు గురించి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్