ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి

76చూసినవారు
ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్ నుంచి ఆమె అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులను శంకుస్థాపనలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్