రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయింపు

85చూసినవారు
రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయింపు
అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా మాచర్ల రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని శుక్రవారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అత్యాధునికం, అద్భుతంగా ప్రయాణికులకు కొత్త అనుభూతి కలిగించేలా రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందనున్నట్లు ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్