మాచర్ల టిడిపి ఆధ్వర్యంలో సాధన దీక్ష

2095చూసినవారు
మాచర్ల టిడిపి ఆధ్వర్యంలో సాధన దీక్ష
మాచర్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ పిలుపు మేరకు మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న వారందరికీ 10, 000 రూపాయలు ఇవ్వాలని కరోన మృతులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ దీక్షలో మాజీ కేన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు, షేక్ సుభాని మద్దిగపు శ్రీనివాసరెడ్డి కోమెర దుర్గారావు అదేవిధంగా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్