రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలి: ప్రజా సంఘాలు

52చూసినవారు
గుంటూరులో జూన్ 21వ తేదీన రాష్ట్ర సదస్సు జరుగుతుందని ప్రజా సంఘ నాయకులు తెలిపారు. ఈ సదస్సుకు ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని పీడీఎం నాయకులు వైవి వెంకటేశ్వర్లు తెలిపారు. సదస్సుకు సంబంధించి కరపత్రాలను నరసరావుపేటలో ఎన్జీవో హోంలో ప్రజా సంఘ నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆదివాసులు వనరుల దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేటర్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్