9 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత...

56చూసినవారు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో గురువారం అక్రమంగా కాటన్ మిల్లులో ప్యాకింగ్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామ తెలుగు యువత మండలాధ్యక్షుడు మన్నవ గోపాల కృష్ణ , పలువురు యువకులుఅడ్డుకున్నారు. సుమారు 9 టన్నులు బియ్యం నిల్వలను లారీకి ఎత్తకుండా నిలిపివేశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని రెవెన్యూ సిబ్బందికి అప్పగించి ప్రతిపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్