రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

71చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామం ప్రధాన రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు రెండు బైకులు ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రతిపాడు గ్రామానికి చెందిన నుదురుపాటి ప్రకాష్ (23) గా గుర్తించారు. ప్రతిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్