కాలువల ఆధునీకరణకు రూ. 1. 73 కోట్ల నిధులు మంజూరు

67చూసినవారు
ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్న పంట కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 1. 73 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. మంగళవారం గుంటూరు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పంట కాలువలు పూడుకుపోయి రైతులు నీరందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. షార్ట్ టెండర్ తో నాణ్యమైన పనులు చేసి రైతులకు సకాలంలో సాగు నీరు అందించేందుకు ప్రణాళికల రూపొందించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్