సత్తెనపల్లి: టీడీపీలోకి చేరిన ఎంపీటీసీ

64చూసినవారు
సత్తెనపల్లి: టీడీపీలోకి చేరిన ఎంపీటీసీ
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు భాగస్వామ్యం కావడం అభినందనీయమని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. నార్నేపాడు ఎంపీటీసీ మనికి ఎసమ్మ కన్నా సమక్షంలో బుధవారం టీడీపీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న నియోజకవర్గ పట్టణ, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్