సత్తెనపల్లి ఆర్డీవోఓ రమణకాంత్ రెడ్డి

53చూసినవారు
సత్తెనపల్లి ఆర్డీవోఓ రమణకాంత్ రెడ్డి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారిగా రమణకాంత్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన మురళీకృష్ణ గురజాల డివిజన్ కు బదలీ అయ్యారు. రమణకాంత్ రెడ్డి గురజాల నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా రమణ కాంత్ రెడ్డి మాట్లాడుతూ సత్తెనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్