నిత్యవసర సరుకుల పంపిణీకి సన్నద్ధం

55చూసినవారు
నిత్యవసర సరుకుల పంపిణీకి సన్నద్ధం
వరదల కారణంగా నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి నిత్యావసర సరుకులను అందజేసేందుకు అధికారులు బుధవారం సన్నద్ధమయ్యారు. ఈమేరకు మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, మిగిలిన వారికి 25 కేజీలు, కేజీ కందిపప్పు, పంచదార, బంగాళాదుంపలు, పామాయిల్ ను బుధవారం నుంచి అందజేయనున్నట్లు తహశీల్దార్ సుజాత చెప్పారు. లంక గ్రామాలకు చెందిన 889 కుటుంబాలలో 2, 587 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్