పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

69చూసినవారు
పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
ఏపీ ఎన్నికల సందర్భంగా అరాచకాలను పాల్పడిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై నమోదైన నాలుగు కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ఈ మేరకు వ్యాజ్యాలపై విచారణకు ఈ నెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. విజయ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్